News

హైదరాబాద్… రామాంతపూర్‌లోని గోఖలే నగర్‌లో కరెంటు షాక్ కొట్టి ఐదుగురు మృతి చెందారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా.. ప్రత్యేక ...
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల పరిస్థితి విషమంగా మారింది. కాకినాడ, కోనసీమ సహా ఐదు జిల్లాలకు ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు ...
Prabhas Marriage: సినీ హీరో ప్రభాస్ పెళ్లి కోసం ప్రభాస్ పెద్దమ్మ( కృష్ణంరాజు సతీమణి) అయిన శ్యామల దేవి ప్రత్యేక పూజలు చేస్తున్నారు..ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్న అనేక ఆలయాల్లో ఆమె ప్రభాస్ ...
Panchangam Today: నేడు 18 ఆగస్టు 2025 ఆదివారం , స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు సం||ర, దక్షిణాయణం, శ్రావణ మాసం, వర్ష ...
ఉద్యోగాలు ఇవ్వకుండా ఫ్రీ బస్సు పెడితే మహిళలు ఎక్కడికి పోయి తిరిగి రావాలి. మహిళలు టిఫిన్ డబ్బా పట్టుకొని బస్సులలో తిని తిరిగి ఇంటికి రావాలా - బీజేపీ నేత మాధవి లత ...
ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ స్తంభన చోటుచేసుకుంది. రోడ్లంతా నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుండి కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు ప్రయాణాలకు ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తన వోటర్ అధికార్ యాత్రకు సంబంధించిన ప్రజాసభలో, 2023లో కేంద్రం తీసుకున్న చట్టంపై తీవ్ర వ్యాఖ్యలు ...
వానాకాలంలో మనలో దాదాపు 95 శాతం మంది ఎప్పుడోకప్పుడు వర్షంలో తడుస్తాం. ఇలా తడిస్తే, జ్వరం వస్తుంది అని పెద్దవాళ్లు చెబుతుంటారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లూ రావి, టీడీపీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
విశాఖలో తొలి మహిళా ఆటో డ్రైవర్‌గా చరిత్ర సృష్టించిన ఆమెలో ధైర్యం, పట్టుదల అందరికీ ఆదర్శం. మహిళలు ఎటువంటి రంగంలోనైనా ...
హైదరాబాద్‌లో AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒక జిమ్‌ను ప్రారంభించి, వర్కౌట్ సెషన్‌లో పాల్గొన్నారు.
కాళేశ్వరం మోటార్లు రోజుకి రెండు మూడు సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. అలా చేస్తే ...